ఈపీఎఫ్ డిపాజిట్లకు చెల్లించే వడ్డీరేటుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీరేటు పెంపు ప్రతిపాదనను ఆమోదించడంతో కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.