అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. గత కొన్ని రోజులుగా పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ కు, ఉద్యోగులకు మధ్య వివాదం చలరేగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సరిపోదని, దానిపై పునరాలోచించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని సర్దుకు పోవాలని జగన్ సర్కార్ చెబుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో తాము ప్రకటించిన కొత్త పీఆర్సీ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలను జమ చేస్తోంది. ఈ క్రమంలో […]