దేశంలోని వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల మక్కువ చూపుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఈవీ ల వినియోగం బాగా పెరిగింది. అయితే ఛార్జీంగ్ సమస్య కొంత వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. అయితే ఈవీ వాహనాలు వినియోగించే వారికి ఓ శుభవార్త. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే.. ఎలక్ట్రికి రోడ్లు రానున్నాయి.