కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద జోరుగా బెట్టింగ్ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు.. కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం కాశాడు. ఆ వివరాలు..