తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వరసుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వర్షాల బాధతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ భూప్రకంపనలు భయపెడుతూనే ఉన్నాయి. నెల్లూరులో స్వల్ప భూకంపం సంబవించింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం నాలుగు మండలాల్లో సంబవించింది. ఈ భూ ప్రకంపణలు […]