విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం కొంతమంది డిగ్రీలు చేస్తారు. మరికొంత మంది ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు చూపుతారు. మరి ఇటువంటి కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ వంటి అర్హత పరీక్ష రాయాల్సిందే. ఎంసెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విద్యార్థులకు ఇది శుభవార్త అని చెప్పాలి.