హైదరాబాద్- ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. ఆ తరువాత ఎక్కడికైనా వెళ్లాలంటే ఖచ్చితగా ఈ పాస్ తీసుకోవాలి. అత్యవసర పనుల నిమిత్తం వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ-పాస్ల కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ […]