అమరావతి- దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందులోను ఒమిక్రాన్ వేరియంట్ కూడా విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్రప్రభత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల నేధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈమేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు కరోనా నిబంధలను ఖచ్చితంగా పాటించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో కరోనా ఆంక్షలను అందరు పాటించాలని సర్కార్ స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రాయాణించే […]