తాజాగా చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబైకి షాక్ ఇస్తూ.. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరేసింది. ఇక తన తొలి మ్యాచ్ లోనే టీమిండియా రన్ మెషిన్ విశ్వరూపం చూపించాడు. ఇక ఈ మ్యాచ్ విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ రచ్చ రచ్చ చేశాడు.