పశ్చిమ బెంగాల్లో ఒక రూపాయి డాక్టర్గా ఫేమస్ అయిన డాక్టర్ సుశోవన్ బెనర్జీ ఇవాళ కన్ను మూశారు. దాదాపు 60 ఏళ్ళ పాటు కేవలం ఒక్క రూపాయికే ఎందరో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. డాక్టర్ సుశోవన్ మరణం పట్ల దేశ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పెద్ద మనసున్న వ్యక్తిగా డా.సుశోవన్ గుర్తుండిపోతారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన […]