ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అనేక సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్న వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ చేస్తూ ప్రైవేట్ గా ప్రాక్టీస్ నిర్వహించే వారిపై కొరడా ఝలిపించారు. ఇక ముందు ఇలాంటివి ఎక్కడా కనిపించకూడదని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు త్వరగా రూపొందించాలని పేర్కొంది. ఇటీవల కొంత మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ […]