ఐదు రోజుల పాటు చికిత్స పొంది ఆదివారం మెడికో విద్యార్థిని ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కానీ, ఆమె పోస్ట్ మార్టం ఇంకా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే?