కాపాడాల్సిన వారే భక్షిస్తే.., ప్రాణాలు నిలపాల్సిన వారే డబ్బు మత్తులో మునిగి ప్రాణాలు తీస్తుంటే.. ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి? ఈ కరోనా కష్ట కాలంలో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి. కరోనా ట్రీట్మెంట్ ని ఓ బిజినెస్ గా మార్చేసుకుని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు ఇలాంటి హాస్పిటల్స్ ని గుర్తించి షోకాజ్ నీటీసులు జారీ చేస్తున్నా.., పరిస్థితిల్లో మార్పు రావడం లేదు. తాజాగా భాగ్యనగరంలో ఇలాంటి ఓ బాధాకరమైన […]