కర్ణాటకలో ఎన్నికలు అయిపోయినా రాజకీయ వేడి మాత్రం చల్లారటం లేదు. సీఎం ఎవరన్న దానిపై ఓ హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి కోసం పార్టీ చీలే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణకు పరిశ్రమలను ఆహ్వానించే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా తనదైన మాస్టార్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్. ఈ మద్య ఓ కార్యక్రమంలో ఐటీ కంపెనీలు బెంగుళూర్ వదిలి హైదరాబాద్ వస్తే మరింత సౌకర్యం ఉంటుందని ఒక ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఖాతాబుక్ సీఈఓ రవీశ్ […]