మన కోర్కెలు తీర్చేందుకు, తీరిన కోర్కెలు మొక్కు రూపంలో చెల్లించేందుకు గుళ్లు, గోపురాలకు వెళుతుంటాం. ఆయురారోగ్య,ఐశ్వర్యం అభివృద్ది చెందాలని కోరుకుంటాం. లేదా బిడ్డల చదువులు, కుటుంబ సమస్యలు తీరాలని మొక్కుతాం. అలాగే కొన్ని కోర్కెలకు కూడా ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి