పార్లమెంటు సభ్యుడిగా రాహూల్ గాంధీపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా తెరపైకి ఇప్పుడు మరో ఎంపీ కేసు హాట్ లాపిక్ గా మారింది.