ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా కదులుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్ పోర్టులో టెస్టులు చేస్తున్నామని డీహెచ్ స్పష్టం చేశారు. అయితే ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కొన్ని దేశాల్లో నమోదవుతున్నాయని దీనిపై ప్రజలు అప్రమత్తమవ్వాలని కోరాడు. […]