ఈ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీ నటులు అరుదైన వ్యాధితో బాధపడున్నట్లు సోషల్ మీడియా వేధికగా చెబుతున్నారు. సమంత, అనుష్క శెట్టి, పూనం కౌర్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది నటులు తమకు వచ్చిన వ్యాధికి చికిత్స తీసుకుంటున్నామని తెలిపుతున్నారు.. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.