కొన్ని సార్లు మనం తినే ఆహారమే ప్రమాదకరంగా మారి ప్రాణాలు హరించి వేస్తుంది. విషపూరిత పుట్టగొడుగుల ఆహారం తిని మరణించిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. ఇప్పటికే పదిహేను మంది చనిపోగా మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగవొచ్చని వైద్యులు తెలిపారు. విషమంగా ఉన్నవారిని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎక్కువగా చనిపోయిన వారు తేయాకు కార్మికులే […]