ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటి. రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడి భక్తులు వస్తుంటారు. భక్తులు స్వామి వారికి భారీ విరాళాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు స్వామి వారికి వజ్రకిరీటం బహుకరించాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతానికి చెందిన లలితా ఎంటర్ ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మట్టే సత్య ప్రసాద్ అనే భక్తుడు వజ్రకిరీటాని స్వామి వారికి బహుకరించారు. మట్టే సత్య […]