ధ్రువ సార్జా తాజా చిత్రం మార్టిన్తో ప్యాన్ ఇండియా స్టార్గా మారనున్నారు. ఈ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరో ప్యాన్ ఇండియా సినిమా కేడీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
కన్నడ సినిమా అనగానే మనలో చాలామందికి 'కేజీఎఫ్' గుర్తొస్తుంది. ఇప్పుడు దాన్నే మించిపోయేలా మరో సినిమా తీసినట్లున్నారు. ఇప్పుడు ఆ చిత్రం టీజర్ వైరల్ గా మారింది.