ఈజీ మనీ కోసం ఎదుటి వారి ప్రాణాలు ఏమైనా తమకు పట్టింపు లేదు అన్న చందంగా కొంత మంది కేటుగాళ్లు తయారయ్యారు. ఈ క్రమంలో మద్యం, వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం లాంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. గుజరాత్లో కల్తీ మద్యం 18 మంది కూలీలను బలిగొంది. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు లోనై గుజరాత్లోని అహ్మదాబాద్, దండూక, బర్వాల పరిసరాల్లోంచి బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని డండూక ప్రాంత పరిసరాల్లోనూ లిక్కర్ సేవించినవారు అస్వస్థతకు […]