హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కళారంగాన్ని సైతం ప్రభావితం చేసింది. ఓ అవార్డు స్పాన్సర్ అదానీ అని తెలిసి ఒక కవయిత్రి ఆ అవార్డు నాకొద్దు అంటూ తిరస్కరించారు.