ఈ మద్య కాలంలో రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాలు మరికొన్ని. ఈ రోజు ఉదయం హౌరా-సికింద్రాబాద్ ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.