తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల విషయంలు పలు సందర్భాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయకులకు సంబంధించిన ఆస్తుల వివరాలపై టీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం దీనికి సంబంధించిన పలు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. ముఖ్యంగా రియలెస్టేట్ వ్యాపారాలు, రాజకీయాలు అలాగే […]