ఇటీవల దేశంలో పలు చోట్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల, రైలు పట్టాలు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.