మధ్య ప్రదేశ్ లో చెట్లు నరికిన ఒక వ్యక్తికి 1.21 కోట్ల జరిమానా విధించారట. ఆ రాష్ట్ర అటవీశాఖ ఈ జరిమానా వేసింది.భమోరీ అటవీ ప్రాంతంలో అనే సిల్వాని గ్రామంలో చోటేలాల్ అనే వ్యక్తి ఐదు స్వాగాస్ చెట్లను నరికాడు. అతగాడు అడవి నరికి కలప విక్రయిస్తున్నాడని గ్రామస్థులు పిర్యాదు చేయగా, అటవీశాఖ అదికారులు పట్టుకున్నారు. అతడు నరికిన చెట్ల విలువను లెక్కించి ఆ ప్రకారం 1.21 కోట్ల జరిమానా విధించారట. ఏబై ఏళ్లు ఈ చెట్లు […]