పెళ్లై చాన్నాళ్లు పిల్లలు కలగకపోతే.. వారి కోసం పరితపించిపోతారు దంపతులు. పిల్లలు పుట్టాలని దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. ఇక మహిళలైతే ఉపవాసాలు, వ్రతాలు, నోములు నోచుకుంటారు. గోడ్రాలు అన్న పిలిపించుకోవడం కన్నా చనిపోవడం మేలని భావిస్తుంటారు.