ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ విషాదం చోటుచేసుకుంది. టన్నెల్లో సెల్ ఫోన్ సిగ్నల్ రాకపోవటంతో ఓ నిండు ప్రాణం బలైంది. దీంతో ఓ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.