నిర్మల్- గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడిక్కడ వరద చేరడంతో ఉర్లకు ఊర్లు జలమయం అయ్యాయి. తెలంగాణలోని చాలా వరకు జిల్లాలన్నీ నీట మూనిగాయి. కొన్ని ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు జలదిగ్భంధంలో ఉన్నాయి. దీంతో ఎక్కడిక్కడ ప్రజా జీవనం స్తంబించిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. […]