ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం ధోని చుట్టూ ఒక వివాదం తిరుగుతుంది. రూల్స్ పక్కాగా ఫాలో అయ్యే ధోని క్వాలిఫయర్ 1 భాగంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కాస్త క్రమశిక్షణ తప్పాడనే వార్తలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. తాజాగా అంపైర్.. మహేంద్రుడు చేసిన పనికి కాస్త అసహనం వ్యక్తం చేసాడు.