రాష్ట్ర మొత్తం అధికార పార్టీ ఫ్యాన్ గాలి వీస్తుంటే ప్రకాశంజిల్లా దర్శిలో అనుహ్యంగా టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దర్శి నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. దర్శి నగర పంచాయాతీలో మొత్తం 20 వార్డులకు గాను 13 వార్డుల్లో తెదేపా గెలుపొందగా, అధికార పార్టీ వైసీపీ 7వార్డులు మాత్రమే దక్కించుకుంది. దీంతో తెదేపా అధిష్టానం ముందుగానే ప్రకటించిన11వ […]