కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అలానే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక రకాల నిర్ణయాలను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. తాజాగా మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది.