సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో భాగంగా దేవాలయంలో అర్చకుడిగా ఉంటూ రాసలీలలు కొనసాగిస్తున్న ప్రధాన అర్చకుడి బండారం వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి వచ్చిన మహిళలు, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేస్తున్నాడని… ప్రశాంతత కోసం గుడికి వచ్చే వారితో.. పూజారి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనందపురం.. మురడి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా ఉంటున్న అనంతశయన అనే పూజారి గుడికి వచ్చిన కొంత మంది ఆడవారిని తన […]