అమరావతి- ఆంధ్రప్రదేశ్లో కర్ఫూను ఈనెలాఖరు వరకు పొడగించారు. రేపటితో కర్ఫ్యూ ముగుస్తున్న నేపధ్యంలో ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే కర్ఫ్యూ సడలింపులను తగ్గించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయిందని జగన్ సమావేశంలో చెప్పారు. కరోనా కేసులు […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం దృష్టి సారించారు. అధికారులతో సమీక్ష తరువాత ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బుధవారం నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించినట్లు […]