ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుద్దామని విదేశాలకు వెళుతున్నారు భారతీయులు. అయితే జాతి వివక్షకు గురికావడమో, లేదంటే రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, విహార యాత్రల సమయాల్లో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాాజగా మరో తెలుగు తేజం నేలరాలింది.