వాతావరణంలో వస్తున్న మార్పులు భౌగోళికంగా పెను సవాళ్లకు దారితీస్తుంది. భూమిపై అనేక మార్పులు చోటుచేసుకుంటూ భూమి రెండుగా చీలిపోతుంది. భవిష్యత్తులో మరో ఖండం ఏర్పడుతందని సైంటిస్టులు తెలుపుతున్నారు.