కొన్ని విషయాలు వినడానికి కూడా జుగుబ్సాకరంగా ఉంటాయి. ఇది కూడా ఆ కోవకు చెందిందే. సమాజంలో మహిళలు, పిల్లలు, పసికందుల మీదనే కాదు.. మూగజీవాలపై కూడా అత్యాచారాలు, ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే మూగజీవాల బాధ చూడలేక రైతులు వాటిని అమ్ముకునే దాకా వెళ్లింది. ఇదంతా ఎక్కడో కాదు అత్యధికంగా చదువుకున్న వాళ్లున్న కేరళ రాష్ట్రంలో జరిగింది. అసలు విషయాలు తెలుసుకుని అందరూ ఛీపాడు వీళ్లకేం పోయేకాలం అంటూ తిట్టుకుంటున్నారు. కేరళ రాష్ట్రం కొల్లం […]