న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఓ సమాచారమైన క్షణాల్లో చేరిపోతుంది. ప్రపంచంలో ఎక్కడి ఏంజరిగినా వెంటనే అందరికి తెలిసిపోతుంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎంత మేర నమ్మవచ్చన్నదే సమస్య. ఒక్కోసారి ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వస్తుంటుంది. అందుకని సోషల్ మీడియాలో వచ్చే వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కొన్ని సందర్బాల్లో అర్ధం కాదు. కరోనా లాంటి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన ఓ పోస్ట్ సోషల్ […]