తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్లో ఉంచారు. అలాగే, వాటికి అవసరమైన చికిత్స […]
హైదరాబాద్- కరోనా మహమ్మారి పగబట్టి మరీ ముషులను పట్టి పీడిస్తోంది. ఐతే ఇప్పటివరకు మనుషలవరకే పరిమితం అనుకున్న కరోనా ఆఖరితి జంతువులము కూడా వదలడం లేదు. ప్రపంచం వ్యాప్తంగా అక్కడక్కడా జంతువులను కరోనా సోకిందన్న వార్తలు వింటున్నా.. ఇప్పుడు అది తెలంగాణకు కూడా పాకింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ […]