స్పోర్ట్స్ డెస్క్- బీసీసీఐ చైర్మెన్ సౌరవ్ గంగూలీ మరోసారి కరోనా భారిన పడ్డారు. గత సోమవారం కరోనా సోకడంతో ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొందారు. ఆక్కడ ఆయనకు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ అందించడంతో కోలుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న సౌరవ్ గంగూలీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పోస్ట్ కోవీడ్ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో సౌరవ్ కు కరోనా డెల్టాప్లస్ వేరియంట్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా […]