ప్రపంచాన్ని గజ గజ వణికించింది కరోనా మహమ్మారి. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక నష్టాన్ని కూడా మిగిల్చింది. దీంతో ఎన్నో దిగ్గజ కంపెనీలు దివాల తీశాయి. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను వేల సంఖ్యలో తీయాల్సిన పరిస్థితి నెలకొంది.