2022 మినీ వరల్డ్ కప్.. ఓ మహా సంగ్రామాన్నే తలపిస్తోంది. అటు మ్యాచ్ లతో రోజురోజుకు ఉత్కంఠగా సాగుతోంది టోర్నీ. ఇటు వివాదాలతో కూడా టోర్నీ యుద్దాన్ని తలపిస్తోంది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ టీమిండియాతో పాటు ICC పై కూడా విమర్శలు చేశాడు. ఐసీసీ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఎలాగైన సెమీస్ కు చేర్చాలని ఐసీసీ భావిస్తోందని ఆరోపణలు చేశాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ […]