తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అధిక వేడి వల్ల అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.