భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు అయ్యాయి. ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం 3 రకాల ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచి అందరికీ శుభవార్త తెలిపింది.
చందానగర్కు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్ గుప్తా జన్మించాడు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకికి చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య (స్పైనల్ మసు్కలర్ ఆట్రోఫీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. చికిత్స చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్లైన్ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్ గురు స్వచ్ఛంద సంస్థను […]