దేశంలో కరోనా సమయంలో ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అందరూ ఉన్నా చనిపోయిన వారు అనాథ శవాల్లో మిగిలిపోయారు.. వైద్యసిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు వారికి అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు కరోనా ప్రభావం లేదు.. కానీ ఓ మహిళ చనిపోయి అయినవాళ్లు ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. కానీ ఆమెకు అంగన్ వాడీ కార్యకర్తలు అన్నీ తామే అయి పాడెమోసి అంత్యక్రియలు చేశారు. ఈ హృదయవిదారకమైన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో […]