ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ సరైన వసతులతు లేక గర్భిణీలను మంచాలపై, డోలీకట్టి కొండలు, గుట్టలు దాటుకొని ఆస్పత్రులకు తీసుకువస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.