రెండేళ్లుగా దేశంలో కరోనా మహమ్మారితో ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారు. కరోనా అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఒకదశలో ఎవరైనా తుమ్మినా.. దగ్గినా కిలో మీటర్ దూరం పారిపోతున్నారు. అలాంటి క్లిష్ట సమయంలో కొంతమంది తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక వైద్య రంగానికి చెందినవారు కరోనా సమయంలో చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు తమ సేవలు ఎంతగానే చేశారు.. చేస్తున్నారు. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ అందించిన సేవలు గొప్పగా […]