ప్రస్తుత సమాజంలో మనిషి తన స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు.. ఎదుటి వారు ఏమైనా పట్టించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన లేకుండా పోతుంది.. ఎక్కడో అక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు.