హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సీఎం కాసేపటి క్రితం ప్రగతి భవన్ వచ్చారు. ఏప్రిల్ 18న కేసీఆర్ కు కరోనా పాజిటివ్ హా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి గజ్వేల్ ఎర్రవల్లి లోని తన ఫాంహౌజ్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మే 21న హైదరాబాద్ సోమాజీ గూడ లోని యశోధా ఆస్పత్రిలో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఈ నెల 28 […]